ఇజ్రాయెల్ గగనతలంపై ఇరాన్ పూర్తి ఆధిపత్యం | అమెరికా యుద్ధంలో చేరితే క్షిపణి దాడులకు సిద్ధం
@telugufactsboy
మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయి!
హలో దూస్ట్, ఇప్పుడు వచ్చిన తాజా వార్త నిజంగా షాక్ ఇచ్చేలా ఉంది. ఇరాన్ అధికారికంగా ప్రకటించారు ఇజ్రాయెల్ గగనతలంపై తమకు పూర్తిగా నియంత్రణ ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
ఇంతకంటే పెద్ద ఆందోళన కలిగించే విషయం ఏంటంటే – ఇరాన్ అమెరికాకు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చింది. అమెరికా యుద్ధంలో జోక్యం చేసుకుంటే, ఆ దేశపు సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడికి సిద్ధమవుతోందని సమాచారం.
ఇది చూస్తే మనకి అర్థమవుతోంది – ఈ యుద్ధం ఒక రేఖ దాటి పోతే, అది ప్రపంచ యుద్ధానికి మారిపోవచ్చు. ఇప్పటికే యుద్ధ భయంతో మానవులు చీకటిలో జీవిస్తున్న పరిస్థితి.
Follow on Instagram| Facebook | youtube
@telugufactsboy